kntv
kntv

ఇంగ్లండ్‌తో తొలి టీ20కు భారత్ సిద్ధం

1 hour ago

గత ఎదురుదెబ్బలను వెనక్కి నెట్టి కొత్త ఉత్సాహంతో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్ రేపు రాత్రి 9 గంటలకు జరగనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌కు శుభారంభం చేయాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతుండగా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to Read More
Previous Article
తాటిపర్తిలో రెండు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
Next Article
విదేశీ నిధులపై కేంద్రం కొత్త నిబంధనలు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment