kntv
kntv

టిడిపిలో చేరిన వారిపై వైసిపి నాయకులు దాడి....

59 minutes ago

కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో టిడిపిలో చేరిన వారిపై వైసీపీ నాయకులు దాడిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  పరామర్శించి కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.

Click here to Read More
Previous Article
గోవిందరాజుపురంలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ
Next Article
న్యాయవాదిపై కేసు నమోదు... నిరసన తెలిపిన న్యాయవాదులు...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment