kntv
kntv

ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు స్వచ్ఛమైన తాగునీరు

1 hour ago

ఎ.కొండూరు కిడ్నీ బాధితులకు ఊరట కలిగించేలా రూ.49.94 కోట్లతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పూర్తయింది. 38 ఆవాసాలు, 130 కి.మీ. పైప్‌లైన్, 12 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 75,000 మందికి రోజుకు 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. గతంలో ట్యాంకర్ల కోసం ఏటా ఖర్చు చేసిన రూ.2.5 కోట్ల భారం కూడా తగ్గనుంది.