kntv
kntv

రేషన్ బియ్యం తక్కువగా ఇస్తున్నారంటూ ఫిర్యాదు

42 minutes ago

లక్కిరెడ్డిపల్లి మండలంలో రేషన్ షాపుల డీలర్లు కార్డుదారులకు కేటాయించిన బియ్యంలో కార్డుకు 1.5 నుంచి 2 కిలోల వరకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై లక్కిరెడ్డిపల్లి MRO అధికారులు మండలంలోని రేషన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమాలు నిజమైతే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.