kntv
kntv

విజయవాడలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ప్రారంభం

50 minutes ago

విజయవాడలో బిజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్–2026’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొని ఎగ్జిబి షన్‌ను ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు.