kntv
kntv

ట్రీసా-గాయత్రి జోడీ ఘన విజయం

1 hour ago

బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ 2026లో భారత మహిళల డబు ల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ అదరగొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 64లోస్పెయి న్‌ జోడీపై 21-9, 21-13 తేడాతో వరుస గేముల్లో సులభంగా విజయం సాధించింది. అద్భుత ఆటతీరుతో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది.

Click here to Read More
Previous Article
సింధు జోరు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం
Next Article
‘స్పిరిట్’కు 200 రోజులు.. ఫ్యాన్స్‌లో పెరుగుతున్న హైప్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment