kntv
kntv

రాజమహేంద్రవరంలో భారీ జాతీయ జెండా ర్యాలీ

1 month ago

రాజమహేంద్రవరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 39,600 చదరపు అడుగుల భారీ జాతీయ జెండా ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకం దేశ ఐక్యత, త్యాగాలకు ప్రతీక అని పేర్కొంటూ యువతలో దేశభక్తి పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు

Click here to Read More
Previous Article
శ్రీ మావుళ్ళమ్మ జ్యువెలరీలో కొత్త డిజైన్ల సందడి
Next Article
హర్జిందర్ కౌర్‌కు కామన్వెల్త్‌లో రజత పతకం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment