kntv
kntv

కౌతాళంలో వైభవంగా ప్రారంభమైన ఇంటింటా తెలుగుదేశం

1 hour ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో 45 రోజుల ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కౌతాళం మండలం మెలిగనూరు గ్రామంలో టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువనాయకులు ఎన్.రాకేష్ రెడ్డిలతో కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు