kntv
kntv

డీఆర్‌డీవో కుశా క్షిపణి తొలి పరీక్ష విజయవంతం

58 minutes ago

ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఉపరితలం-గగనం క్షిపణి ‘కుశా’ తొలి విమాన పరీక్ష విజయ వంతమైంది. ఫైటర్ జెట్లు, క్షిపణులు, డ్రోన్లు వంటి వైమానిక ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థ భారత్ రక్షణ రంగంలో కీలక ముందడుగుగా నిలిచింది.

Click here to Read More
Previous Article
డోప్ పరీక్షలో విఫలం.. కామన్వెల్త్‌కు అర్జున్ కుమార్ దూరం
Next Article
ఏపీహోం మంత్రి అనిత స్టేట్ వేరోస్ కార్పొరేషన్ చైర్మన్ రావి

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment