kntv
kntv

దుర్గమ్మా దేవాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ మెకానిక్ రావు

23 hours ago

బంటుమిల్లి గ్రామంలో కొలువై ఉన్న జగన్మాత, జగజ్జనని, లోకమాత శ్రీ కనక దుర్గమ్మా తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గోపిశెట్టి ధనుంజయ రావు ( మెకానిక్ రావు ) నియమితులు అయ్యారు. ఈ మేరకు ఆలయ ధర్మకర్త గరికపాటి కూనరావు మీడియాకు తెలిపారు. మెకానిక్ రావు ను పలువురు ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, భక్తులు అభినందించారు.....

Click here to Read More
Previous Article
శ్రీశై మల్లన్న దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జస్టిస్
Next Article
శ్రీశైల మల్లన్న దర్శనానికి ప్రముఖులకు ఆహ్వానం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment