kntv
kntv

వేదాద్రి-కంచెల ఎత్తిపోతల పథకానికి పునర్జీవం...

58 minutes ago

ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురై నిలిచిపోయిన వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకానికి కూటమి ప్రభుత్వం పునర్జీవం పోసింది. మంత్రి నిమ్మల రామానాయుడు  మాట్లాడుతూ, 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం రూ.5.36 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించిందని గుర్తు చేశారు. 


Click here to Read More
Previous Article
అల్లూరు విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేసిన JSP AN babu
Next Article
మూలపేట జెడ్పీ హైస్కూల్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment