kntv
kntv

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి.... ఎంపీడీవో

2 months ago

 కంచికచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో పోలియో చుక్కల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి డి .వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 0-5 సం.రాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరడమైనది. 

Click here to Read More
Previous Article
యూఎస్ ఓపెన్‌లో దేవిక సిహాగ్ సంచలనం
Next Article
వెలిగొండ నిర్వాసితులకు రూ.300 కోట్ల పరిహారం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment