kntv
kntv

పిడుగుపడి నాలుగు మేకలు ఒక గొర్రె మృతి తృటిలో ఇద్దరు సేఫ్

3 hours ago

పిడుగు దాటి నుండి తప్పించుకున్న తండ్రి కొడుకులు.

మనుబోలుమండలంలోని వడ్లపూడి పంచాయతీ గొట్లపాలెం పొలాల్లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఉన్న పలాంగా కురిసిన వర్షం పిడుగుపాటుతో నాలుగు మేకలు ఓ గొర్రె మృతి చెందాయి. ఈ పిడుగు దాటి నుండి ఎనగలూరు రమణయ్య ఎనగలూరు వెంకటేశ్వర్లు తండ్రి. కొడుకు తృటిలో తప్పించుకున్నారు. 

Click here to Read More
Previous Article
ముద్రగడ త్వరగా కోలుకోవాలని మహా మృత్యుంజయ హోమం
Next Article
'పెద్ది'తో చరిత్ర సృష్టించిన రామ్ చరణ్.. మరో అరుదైన ఘనత!

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment