kntv
kntv

ముద్రగడను పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి

1 hour ago

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కుమారుడు గిరిబాబుతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Click here to Read More
Previous Article
స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. ఫోన్‌లో క్లింకారా ఫోటో వైరల్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment