kntv
kntv

అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్‌కు వైసీపీ ఫిర్యాదు

1 hour ago

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్ కీర్తి చేకూరికి వినతిపత్రం అందజేశారు. మల్లంపూడి బాపన్న చెరువు గండి ఘటనపై ఫిర్యాదు చేస్తూ, రైతుల నష్టాలను నివారించేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.