kntv
kntv

కృష్ణలంకలో గాదెసాయికృష్ణ కుటుంబాన్ని జగన్ పరామర్శ

1 month ago

వైఎస్సార్‌సీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy కృష్ణలంకలో గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఆయన వెంట పాల్గొన్నాయి. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.