kntv
kntv

2027 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ క్రేజ్ డబుల్!

1 month ago

 ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేసింది. కొత్త విధానంతో భారత్-పాక్ జట్లు ఒకే టోర్నీలో గరిష్ఠంగా మూడుసార్లు తలపడే అవకాశం ఉంది. గ్రూప్ దశ, సూపర్ సెవెన్, సెమీ లేదా ఫైనల్‌లో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.