kntv
kntv

నగరం పెను విస్పోటనానికి 12 ఏళ్లు

1 hour ago

2014 జూన్ 27న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడు ఘటనలో 22 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విషాద ఘటనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.తమను ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.