kntv
kntv

అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని సానే రాహుల్ TDP నాయకులు

26 minutes ago

చక్రాయపేట మండలం నేర్సుపల్లి గ్రామంలో సచివాలయం నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వృద్ధులు, దివ్యాంగుల, వితంతువులకు గత రెండు రోజుల నుంచి సచివాలయంలో ఉండి దరఖాస్తులను త్వరగా ఆన్లైన్లో నమోదు చేయించే బాధ్యత తీసుకున్నారు అర్హత ఉన్న అందరికీ పింఛను అందాలని అన్నారు సానే రాహుల్ TDP నాయకులు నేర్సుపల్లి గ్రామం

Click here to Read More
Previous Article
పెద్ది శెట్టి వెంకట కిరణ్ కుమార్‌కు ఘన సన్మానం
Next Article
మూడు చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment