kntv
kntv

ఉరవకొండలో ఉద్రిక్తత.. సాగునీటి కోసం రైతుల ఆందోళన

1 hour ago

 

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో సాగునీటి కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అనంతపురం-బళ్లారి హైవేపై బైఠాయించారు. హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సీ కాలువల ద్వారా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు.

Click here to Read More
Previous Article
లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబే ఎందుకో తెలుసా?
Next Article
రోజంతా నీరు తాగడం.. ఆరోగ్యానికి మంచి అలవాటు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment