kntv
kntv

యాగంటి క్షేత్రం.. ఎన్నో అద్భుతాలకు నిలయం

49 minutes ago

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటి క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు ప్రసిద్ధి. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందని భక్తుల నమ్మకం. కాకులు కనిపించకపోవడం, కోనేరులో నిరంతరం నీరు ఉండటం వంటి విశేషాలు ఈ క్షేత్ర ప్రత్యేకతలుగా చెబుతారు.

Click here to Read More
Previous Article
టైలింగ్ పాండ్ ఎత్తు పెంపు నిలిపివేయాలి గ్రామస్థులు
Next Article
800 మీటర్ల పరుగులో పూజా విజయం.. ఆసియా గేమ్స్‌పై గురి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment