kntv
kntv

బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే

3 hours ago

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం లక్ష్మయ్య వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి 1కోటి 79 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా వర్షాకాలంలో వరదలకు లక్ష్మయ్య వాగు పొంగిపోరాటంతో రాకపోకలు పూర్తిగా  నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. 

Click here to Read More
Previous Article
బాలయ్యకు షూటింగ్‌లో గాయం.. సీఎం చంద్రబాబు స్పందన
Next Article
ఉద్యోగస్తుల సమస్యలపై గళం వినిపిస్తాము ఏ విద్యాసాగర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment