kntv
kntv

భారత్-పాక్ సరిహద్దులు తెరవాలి: మెహబూబా ముఫ్తీ

1 hour ago

పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ భారత్–పాకిస్థాన్ మధ్య మార్గాలను తిరిగి తెరవాలని సూచించారు. దీంతో ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా మారుతుందని, కాశ్మీర్‌ను SAARC వాణిజ్య హబ్‌గా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. అలాగే, ఇది భారతదేశానికి మరింత బలమైన వ్యూహాత్మక స్థానం కల్పిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.