kntv
kntv

ఢిల్లీకి భారీ బూస్ట్.. 6-లేన్ టన్నెల్‌కు గ్రీన్ సిగ్నల్

1 hour ago

కేంద్ర మంత్రివర్గం మొత్తం ₹14,115 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను వసంత్ కుంజ్‌తో అనుసంధానించే ₹6,970 కోట్ల వ్యయంతో 6-లేన్ టన్నెల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.