kntv
kntv

లోకేష్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ సేవలు ఇక మరింత సులభం

4 hours ago

ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేందుకు మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ ఆధారిత ‘డీజీ వెరిఫై’తో సర్టిఫికెట్ల రియల్‌టైమ్ వెరిఫికేషన్, వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు, కుల–ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. ఎల్‌నినో నేపథ్యంలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.