kntv
kntv

పోలియో చుక్కలు వేయిద్దాం, మహమ్మారిని తరిమెద్దాం... MLA

1 hour ago

పిల్లల నిండు అయిన జీవితానికి 2 చుక్కల పోలియో మందు వేయించి, పోలియో మహమ్మారిని తరిమెద్దాం అని పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం బంటుమిల్లి బస్టాండ్ నందు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో కూనపురెడ్డి వీరబాబు, బొర్రా కాశీ, అంగర రంగనాధ్, దాసరి కరుణా జ్యోతి, పెందుర్రు కొండా కుటమి నాయకులు పాల్గొన్నారు