kntv
kntv

నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు కృష్ణా జిల్లా ఎస్పీ

1 hour ago

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,997 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టగా, నిబంధనలు ఉల్లంఘించిన 18 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు.

Click here to Read More
Previous Article
వర్ల కుమార్ రాజుకి పుట్టినరోజు రావి వెంకటేశ్వరరావు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment