kntv
kntv

ఒక్క కేసు 35 లక్షలు విలువైన 35 బైకులు స్వాధీనం

10 hours ago

రావులపాలెంలో అంతర్ జిల్లాల బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 38 లక్షల విలువైన 35 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మే 22న రావులపాలెంలో నమోదైన బైక్ దొంగతనం కేసు దర్యాప్తులో ఈ ముఠా గుట్టు రట్టయిందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
‘ధురంధర్’ ఫెనామినల్ మూవీ. దేశాన్ని ఏకం చేసింది: రామ్ చరణ్
Next Article
ప్రకాశ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment