kntv
kntv

ysrcp రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా గంగా సురేష్ బండారు

1 month ago


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగా సురేష్ బండారును పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.