kntv
kntv

ఎస్ తిమ్మాపురం లో పోలీసుల ఫుడ్ పెట్రోలింగ్

1 hour ago

కొండాపురం: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో పోలీసులు ఎస్.తిమ్మాపురంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్పీ నచికేత్ ఆదేశాలతో డి-కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామంలో ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. 112, శక్తి యాప్, 1930, 1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Click here to Read More
Previous Article
నేపాల్‌లో ఏపీ యాత్రికులపై సీఎం చంద్రబాబు సమీక్ష
Next Article
పదవికి విలువ లేకపోతే కొనసాగలేను: బీజేపీ కిసాన్ మోర్చా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment