kntv
kntv

పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం

3 hours ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం లభించింది. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద సుమారు రూ.280 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం, పైప్‌లైన్ నిర్మాణం 99 శాతం పూర్తయ్యాయి. నీటి శుద్ధి ప్లాంట్ పనులు తుది దశకు చేరాయి.

Click here to Read More
Previous Article
భారత్-రష్యా వాణిజ్య వృద్ధిపై మోదీకి పుతిన్ ప్రశంసలు
Next Article
అమెరికా పర్యటన రద్దుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment