kntv
kntv

గండి క్షేత్రంలో శ్రావణమాసం ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

1 hour ago

చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో రామబాణంతో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆగస్టు 13వ తేది నుండి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ అసిస్టెంట్ మంగిళ కమీషనర్ విశ్వనాథ్, ఆలయ చైర్మస్ వెంకటస్వామిలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆలయ ప్రాంగణంలో శ్రావణమాస ఉత్సవాల సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.

Click here to Read More
Previous Article
అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు...

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment