kntv
kntv

కార్గిల్ వీరులకు మోదీ ఘన నివాళి

1 hour ago

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. భారత సైన్యం చూపిన శౌర్యం, పరాక్రమం, దేశభక్తికి కార్గిల్ విజయం చిరస్థాయిగా నిలిచింద న్నారు. మాతృభూమి సమగ్రత కోసం సర్వస్వం అర్పించిన వీరుల పట్ల దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి
Next Article
నందన్ నీలేకని నేతృత్వంలో పరీక్షల సంస్కరణల టాస్క్‌ఫోర్స్

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment