kntv
kntv

బి ఎల్ ఓ లు ఇంటింటి ఓటర్ సర్వే ని పరిశీలన

1 hour ago

నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కేంద్రం లో ఆదివారం తహశీల్దార్ ఎం సుభద్ర ఎంపిడిఓ ఎం వి రామ్మోహన్ రెడ్డి ఏ ఎస్ ఓ వెంకటేశ్వర్లు బి ఎల్ ఓ సూపర్ వైజర్ రాధ లు ఇంటింటి ఓటర్ గణన ను పరిశీలించి ఓటర్ల ను బి ఎల్ ఓ పనితీరునుఅడిగి తెలుసుకున్నారు. ఓటర్లు సర్వేకు బి ఎల్ ఓ లకు వివరాలు యిచ్చిసహకరించాలని కోరారు.