kntv
kntv

"రోడ్డు ప్రమాదం లో వాహనదారుడు మృతి"

1 month ago

ఏలూరు జిల్లా..!!

జంగారెడ్డి గూడెం లో గల బుట్టాయి గూడెం రోడ్డు వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీ కొని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం లో వాహన దారుడు మృతి  చెందాడు. కారు రోడ్డు పక్కకి బోల్తా పడిపోయింది.మృతుడు  బయ్యన గూడెం కి చెందిన నామాల పవన్ (24) గుర్తింపు.

Click here to Read More
Previous Article
‘గట్ట కుస్తీ 2’తో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రెడీ
Next Article
భూ పోరాటం సందర్భంగా కవిత అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment