kntv
kntv

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ

1 hour ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విమానయాన రంగ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధి, పెట్టుబడులు, పర్యాటకం, ఉపాధి అవకాశాలకు ఊతమివ్వనుంది.

Click here to Read More
Previous Article
నాణ్యమైన బియ్యం ప్రజలు అందరికి సబ్సిడీ పై MLA కాగిత
Next Article
రాయల్ కాపునాడు,YSR .కడప జిల్లా ప్రదాన కార్యదర్శి ప్రసాద్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment