kntv
kntv

బాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే...

1 hour ago

నందిగామ పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర నగర్‌లో ఉన్న సాయి అయ్యప్ప దేవాలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య భక్తులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click here to Read More
Previous Article
పంచవటి పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత ఇదే..!
Next Article
పేపర్ లీక్ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment