kntv
kntv

ధర్మకర్తల మండలి సమావేశం

1 hour ago

దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది.సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంభరీ ఉత్సవ నిర్వహణ, శ్రావణమాసోత్సవాలు, సహస్రఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. 

Click here to Read More
Previous Article
అభివృద్ధి, సంక్షేమం కూటమి తోనే సాధ్యం.... MLA కాగిత
Next Article
కూటమి ప్రభుత్వం అంటే టిడిపి ఒకటేనా మోడీ పవన్ ఫోటో ఎక్కడ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment