kntv
kntv

బీమా గడువు ఆగస్టు 15 వరకు...

5 hours ago

 కంచికచర్ల: రైతులు ఖరీఫ్ పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15 వరకు వ్యవసాయ శాఖ గడువు పెంచింది. కంచికచర్ల, వీరులపాడు మండలాల రైతులు పెసర, మొక్కజొన్న, ప్రత్తి పంటల భీమా నమోదు జులై 31తో గడువు మూస్తుంది.రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకం గడువు ఆగస్టు 15 తేదీ వరకు పెంచారు.

Click here to Read More
Previous Article
మహిళ ఎస్సైపై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
Next Article
రాంప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment