kntv
kntv

S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్యఓ.

1 hour ago

S. M. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపినేని పాలెం గ్రామములో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి విశేష స్పందన లభించింది. సహకరించిన డాక్టర్స్ కు, గ్రామ పెద్దలకు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Click here to Read More
Previous Article
మంత్రి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment