భారత జాతి గర్వించ దగ్గముద్దుబిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య.
మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఆనకట్టలు, డ్యాంలు, రైల్వే వంతెనలు, సొరంగ మార్గాలు, రహదారులు ఇంజినీరింగ్ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించగలిగారు.
Read more