అమరావతి సంస్థాన పాలకుడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
చింతపల్లి ప్రభువు, దక్షిణ భారతదేశంలోనే పేరుపొందిన జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు.గుంటూరు, కృష్ణ జిల్లాలో నాయుడు నిర్మించిన దేవాలయాలు, ప్రసాదించిన అగ్రహారాలు అయన కీర్తిచంద్రికలను వెదజల్లుతున్న చిహ్నాలు.
Read more