రత్నగిరి పైకి ఆటోల రాకపోకలకు పర్మిషన్ ఇవ్వడం పట్ల హర్షం

రత్నగిరికి ముగ్గురు భక్తులతో ఆటోలో వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వడం పట్ల శ్రీ సత్య దేవ ఆటో యూనియన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆటో యజమానుల ఆర్థిక

Read more

పెద్దాపురం డి.ఎస్.పి ఎస్ మురళీమోహన్ పర్యవేక్షణలో 32 కేజీల గంజాయి మూటలు స్వాధీనం

గంజాయి కేసులో 9 మంది అరెస్ట్ కాకినాడ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం రవీంద్రబాబు ఆదేశాల మేరకు పత్తిపాడు  సిఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఓ

Read more

టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో కొడాలి నాని చేసిందేమీ లేదు- గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

గుడివాడ : టిడ్కో ఇళ్ళ నిర్మాణాల విషయంలో కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక

Read more

శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం ఆహ్వానం

శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించిన శ్రీశైల దేవస్థానం ఈ నెల 11 నుండి 21 వరకు శ్రీశైలంలో

Read more

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి నెల 11వ తేదీ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యం వైభవంగా నిర్వహించబడుతోంది బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా

Read more

త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుంది – సీఎం జగన్ 

త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుంది అని సీఎం జగన్  సంచలన వ్యాఖ్యలు చేశారు.  నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్  వ్యాఖ్యానించారు. ఇక విశాఖ

Read more

జగన్ కోడికత్తి కేసులో కీలక ఆదేశాలను జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు

 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తి కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే

Read more

కోళ్ల ప్రదర్శనలో కొమరోలు వాసికి నాలుగవ స్థానం

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ భాషకు చెందిన పుంజుకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన ఆల్ ఇండియా కోళ్ల ప్రదర్శనలో నాలుగో

Read more

జనసేన పార్టీకి విరాళం ఇచ్చిన మొదటి నాయకుడు వట్టి వసంతకుమార్

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా నంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Read more

తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజలు భయపడుతూ వచ్చే పరిస్థితులు ఉండకూడదని, పేదవారికే పరిమితం కాకూడదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

Read more